గంగపుత్ర సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని జువ్వాడికి వినతి
NEWS Dec 12,2024 11:55 am
మెట్ప పల్లిలోని జువ్వాడి భవన్ లో ఆత్మకూర్ గ్రామ గంగపుత్ర సంఘ సభ్యులు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు కు కులసంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గంగపుత్ర సంఘ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.