ముగిసిన మంచు విష్ణు విచారణ
NEWS Dec 12,2024 02:51 am
మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు రాచకొండ సీపీ సుధీర్ బాబును కలుసుకున్నారు. అంతకు ముందు మనోజ్ కలిశారు. రూ. 1 లక్ష బాండు సమర్పించారు. ఇద్దరూ ఎవరికి వారే తమ వాదనలు వినిపించారు. విష్ణును గంటకు పైగా విచారించారు సీపీ. తండ్రి ఇంట్లో ఏ ఘటన చోటు చేసుకున్నా మీదే బాధ్యత అని స్పష్టం చేశారు .