సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం
NEWS Dec 11,2024 04:03 pm
భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని జ్యోతుల నవీన్ అన్నారు. బుధవారం గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో గండేపల్లి ఎమ్మార్వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు