Logo
Download our app
ఇడ్లిలో జెర్రీ పురుగు, మహిళ ఆందోళన
NEWS   Oct 13,2024 06:26 am
జగిత్యాల పట్టణంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఇడ్లీ తీసుకున్న ఓ మహిళకు జెర్రీ రావడంతో ఆమె హోటల్ ముందు ఆందోళనకు దిగింది. చిన్నపిల్లలు ఉన్నారని వారు తింటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తూ ఆందోళన చేసింది. వెంటనే ఇడ్లీలను బల్దియా టాక్టర్ లో తరలించే ప్రయత్నం చేశారు హోటర్ నిర్వాహకులు. అడ్డుకుని ఇడ్లీలతో రోడ్డుపై బైఠాయించిన బాధితురాలు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...
LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...
⚠️ You are not allowed to copy content or view source