బంగ్లాదేశ్తో మూడో టీ20లో భారత ఆటగాడు సంజు శతకం సాధించాడు. ఈ సందర్భంగా ఒకే ఓవర్లో 5 సిక్స్లు కొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్ రిషద్ హుస్సేన్ వేసిన ఇన్నిం గ్స్ 10వ ఓవర్లో తొలి బంతి మినహా మిగతా ఐదింటిని సిక్స్లుగా మలిచాడు. అప్పటి నుంచి భారత ఇన్నింగ్స్ మరింత దూసుకుపోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ అవార్డు దక్కించుకున్నాడు.