Logo
Download our app
దసరా వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని
NEWS   Oct 12,2024 04:04 pm
ఢిల్లీ: ఎర్రకోట దగ్గర మాధవ్ దాస్ పార్కులో దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది, ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాముడి వేషధారణలో ఉన్న వ్యక్తికి రాష్ట్రపతి తిలకం దిద్దగా, మోదీ హారతి పట్టారు. ఆ తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి. మైదానంలో ఏర్పాటు చేసిన రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుల బొమ్మలను తగలబెట్టారు. రాముడి వేషధారణలో ఉన్న వ్యక్తి.. బాణాలు వేసి.. బొమ్మలను తగలబెట్టారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
LATEST NEWS   Feb 11,2026 05:57 pm
దొండపూడి రోడ్డులో గొయ్యిలు పూడ్చాలి
దొండపూడి వద్ద బీఎన్ రోడ్డులో పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయని సీపీఎం కార్యదర్శి కే. గోవింద తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పోతురాజు బాబు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు...
LATEST NEWS   Feb 11,2026 05:57 pm
దొండపూడి రోడ్డులో గొయ్యిలు పూడ్చాలి
దొండపూడి వద్ద బీఎన్ రోడ్డులో పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయని సీపీఎం కార్యదర్శి కే. గోవింద తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పోతురాజు బాబు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు...
⚠️ You are not allowed to copy content or view source