Logo
Download our app
ఘనంగా శమీ పూజ
NEWS   Oct 12,2024 09:12 am
విజయదశమి పురస్కరించుకొని మల్యాల మండలంలో శమీ పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయ ఆవరణలోని జమ్మి చెట్టుకు పద్మశాలి సంఘం సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకు పెట్టుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, బక్కన్న, వెంకన్న, నాగభూషణం, జగదీశ్వర్, రాములు, సుధాకర్, ప్రకాష్, కృష్ణ, చిరంజీవి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...
LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...
LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
⚠️ You are not allowed to copy content or view source