Logo
Download our app
LATEST NEWS   Oct 08,2024 12:17 pm
వాసవి మాతకు గాజులతో అలంకరణ
మెట్‌ప‌ల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు వాసవి మాతకు 6వ రోజు గాజులతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు, నవరాత్రులో వాసవి...
LATEST NEWS   Oct 08,2024 12:17 pm
వాసవి మాతకు గాజులతో అలంకరణ
మెట్‌ప‌ల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు వాసవి మాతకు 6వ రోజు గాజులతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు, నవరాత్రులో వాసవి...
LATEST NEWS   Oct 08,2024 10:58 am
క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన‌ జువ్వాడి
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్‌లో ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.....
LATEST NEWS   Oct 08,2024 10:58 am
క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన‌ జువ్వాడి
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్‌లో ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.....
LATEST NEWS   Oct 08,2024 10:56 am
అమ్మవారికి జువ్వాడి ప్రత్యేక పూజలు
కోరుట్ల: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రంజిత్ యువసేన ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు....
LATEST NEWS   Oct 08,2024 10:56 am
అమ్మవారికి జువ్వాడి ప్రత్యేక పూజలు
కోరుట్ల: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రంజిత్ యువసేన ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు....
BIG NEWS   Oct 08,2024 10:54 am
కోర్టులో నాగార్జున స్టేట్‌మెంట్
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ధర్మానసం ఆదేశాల మేరకు.. నేడు నాగార్జున నాంపల్లి కోర్టుకు...
BIG NEWS   Oct 08,2024 10:54 am
కోర్టులో నాగార్జున స్టేట్‌మెంట్
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ధర్మానసం ఆదేశాల మేరకు.. నేడు నాగార్జున నాంపల్లి కోర్టుకు...
LATEST NEWS   Oct 08,2024 10:49 am
బతుకమ్మ సంబరాలపై సమీక్ష సమావేశం
ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో నియోజకవర్గ స్థాయి అధికారులతో బతుకమ్మ సంబరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా వారు...
LATEST NEWS   Oct 08,2024 10:49 am
బతుకమ్మ సంబరాలపై సమీక్ష సమావేశం
ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో నియోజకవర్గ స్థాయి అధికారులతో బతుకమ్మ సంబరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా వారు...
LATEST NEWS   Oct 08,2024 10:46 am
పవన్‌ను ప్రశ్నిస్తూ రోజా ట్వీట్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై మాజీ మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. పంచె...
LATEST NEWS   Oct 08,2024 10:46 am
పవన్‌ను ప్రశ్నిస్తూ రోజా ట్వీట్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై మాజీ మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. పంచె...
LATEST NEWS   Oct 08,2024 10:39 am
PRTUTS 35వ కౌన్సిల్ సమావేశాలు
మెట్‌ప‌ల్లి పట్టణం నుండి 35వ PRTUTS రాష్ట్ర సమావేశానికి వెళ్లిన అసోషియేట్ అధ్యక్షులుగా బొమ్మెన చిన్నయ్య, మద్దిరాల గణేష్, మహిళా అసోషియేట్ అధ్యక్షులుగా A. జయప్రద, రాష్ట్ర...
LATEST NEWS   Oct 08,2024 10:39 am
PRTUTS 35వ కౌన్సిల్ సమావేశాలు
మెట్‌ప‌ల్లి పట్టణం నుండి 35వ PRTUTS రాష్ట్ర సమావేశానికి వెళ్లిన అసోషియేట్ అధ్యక్షులుగా బొమ్మెన చిన్నయ్య, మద్దిరాల గణేష్, మహిళా అసోషియేట్ అధ్యక్షులుగా A. జయప్రద, రాష్ట్ర...
LATEST NEWS   Oct 08,2024 10:38 am
జమ్మూకశ్మీర్ పీఠం ఎన్సీ-కాంగ్రెస్‌దే!
జమ్ముకశ్మీర్​లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్​ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్​సీ 41 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం...
LATEST NEWS   Oct 08,2024 10:38 am
జమ్మూకశ్మీర్ పీఠం ఎన్సీ-కాంగ్రెస్‌దే!
జమ్ముకశ్మీర్​లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్​ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్​సీ 41 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం...
LATEST NEWS   Oct 08,2024 10:27 am
గవర్నమెంట్ ఫ్లీడర్‌గా గోనే రాజేశ్
కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గోనే రాజేష్ ఖన్నాని రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిసింట్ గవర్నమెంట్ ఫ్లీడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు...
LATEST NEWS   Oct 08,2024 10:27 am
గవర్నమెంట్ ఫ్లీడర్‌గా గోనే రాజేశ్
కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గోనే రాజేష్ ఖన్నాని రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిసింట్ గవర్నమెంట్ ఫ్లీడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు...
BIG NEWS   Oct 08,2024 10:25 am
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయాలంటే 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ 50 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 34...
BIG NEWS   Oct 08,2024 10:25 am
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయాలంటే 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ 50 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 34...
LATEST NEWS   Oct 08,2024 10:18 am
రైతులకు కమిటీలు మేలు చేయాలి
వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అయన DVK నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ...
LATEST NEWS   Oct 08,2024 10:18 am
రైతులకు కమిటీలు మేలు చేయాలి
వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అయన DVK నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ...
LATEST NEWS   Oct 08,2024 10:16 am
నల్లగొండలో రేపు జాబ్ మేళా
నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల...
LATEST NEWS   Oct 08,2024 10:16 am
నల్లగొండలో రేపు జాబ్ మేళా
నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల...
BIG NEWS   Oct 08,2024 10:14 am
మోస‌పోయి.. ఇరాక్‌లో నరకయాతన
జగిత్యాల జిల్లా సారంగపూర్‌కు చెందిన అజయ్ అనే యువకుడు ఉపాధి కోసం ఇరాక్ దేశానికి వెళ్లాడు. అధిక వేతనం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి, అతనికి...
BIG NEWS   Oct 08,2024 10:14 am
మోస‌పోయి.. ఇరాక్‌లో నరకయాతన
జగిత్యాల జిల్లా సారంగపూర్‌కు చెందిన అజయ్ అనే యువకుడు ఉపాధి కోసం ఇరాక్ దేశానికి వెళ్లాడు. అధిక వేతనం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి, అతనికి...
LATEST NEWS   Oct 08,2024 10:12 am
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద మల్యాల గ్రామ పెద్దలతో, నాయకులతో ఎస్ఐ నరేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.....
LATEST NEWS   Oct 08,2024 10:12 am
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద మల్యాల గ్రామ పెద్దలతో, నాయకులతో ఎస్ఐ నరేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.....
LATEST NEWS   Oct 08,2024 10:11 am
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు
జగిత్యాల: గ్రామపంచాయతీల ద్వారానే అభివృద్ధితో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని జగిత్యాల MLA సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం హబ్సిపూర్, సంగంపల్లి గ్రామాలలో...
LATEST NEWS   Oct 08,2024 10:11 am
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు
జగిత్యాల: గ్రామపంచాయతీల ద్వారానే అభివృద్ధితో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని జగిత్యాల MLA సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం హబ్సిపూర్, సంగంపల్లి గ్రామాలలో...
LATEST NEWS   Oct 08,2024 10:09 am
హిజ్రాలకు పోలీసుల కౌన్సిలింగ్
మల్యాల మండలంలోని హిజ్రాలకు మంగళవారం పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించారు. మల్యాల, కొండగట్టు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న హిజ్రాలకు మల్యాల ఎస్సై నరేష్ కౌన్సిలింగ్ చేశారు. ప్రజలకు, యాత్రికులకు...
LATEST NEWS   Oct 08,2024 10:09 am
హిజ్రాలకు పోలీసుల కౌన్సిలింగ్
మల్యాల మండలంలోని హిజ్రాలకు మంగళవారం పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించారు. మల్యాల, కొండగట్టు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న హిజ్రాలకు మల్యాల ఎస్సై నరేష్ కౌన్సిలింగ్ చేశారు. ప్రజలకు, యాత్రికులకు...
LATEST NEWS   Oct 08,2024 10:07 am
నీటి స‌మ‌స్య‌పై ఎమ్మెల్సీకి విన‌తి
రాయికల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బావి నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరగడంతో గ్రామస్తులకు నీటి సమస్య ఏర్పడడంతో కొండాపూర్ గ్రామంలో ఫ్లోరైడ్ శాతం పెరిగిన బావిని ఎమ్మెల్సీ...
LATEST NEWS   Oct 08,2024 10:07 am
నీటి స‌మ‌స్య‌పై ఎమ్మెల్సీకి విన‌తి
రాయికల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బావి నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరగడంతో గ్రామస్తులకు నీటి సమస్య ఏర్పడడంతో కొండాపూర్ గ్రామంలో ఫ్లోరైడ్ శాతం పెరిగిన బావిని ఎమ్మెల్సీ...
LATEST NEWS   Oct 08,2024 10:04 am
108 రామాయణ మహా గ్రంథాల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని గట్టాయిగూడెం శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో 108 రామాయణ మహా కావ్యాలను...
LATEST NEWS   Oct 08,2024 10:04 am
108 రామాయణ మహా గ్రంథాల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని గట్టాయిగూడెం శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో 108 రామాయణ మహా కావ్యాలను...
LATEST NEWS   Oct 08,2024 10:04 am
అమ్మవారిని దర్శించుకున్న అడ్లూరి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
LATEST NEWS   Oct 08,2024 10:04 am
అమ్మవారిని దర్శించుకున్న అడ్లూరి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
LATEST NEWS   Oct 08,2024 10:04 am
నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల మండల హబ్సి పూర్,సంఘం పల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు.హబ్సి పూర్ గ్రామ పంచాయతీ స్థల...
LATEST NEWS   Oct 08,2024 10:04 am
నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల మండల హబ్సి పూర్,సంఘం పల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు.హబ్సి పూర్ గ్రామ పంచాయతీ స్థల...
⚠️ You are not allowed to copy content or view source