BRS ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత
NEWS Sep 16,2024 06:16 am
మెదక్ మండలం రాజ్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ అన్న మార్గం సిద్దిరాములు, హవెలిఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన సిద్దిరాములు ఇటీవల ప్రమాదవశాస్తూ పిడుగు పడి చనిపోయారు. ఈ ఇద్దరు బీఆర్ఎస్ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ చేశారు. నామిని సిద్దిరాములు భార్య మార్గం రాధమ్మ, చెట్ట బోయిన సిద్దిరాములు భార్య మనమ్మ లకు ఈ ఇద్దరికీ 2 లక్షల రూపాయల, 4 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.