Logo
Download our app
పశువులను రహదారులపై వదిలితే కఠిన చర్యలు తప్పవు
NEWS   Aug 27,2024 05:34 pm
పశువులను రహదారులపై వదిలితే వాటి యజమానులపై కఠిన చర్యలు చూసుకుంటామని హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో పశువులు రహదారులపైకి రావడం వల్ల ప్రమాదాల జరుగుతున్నాయని, యజమానులు పశువులను ఇంటి వద్ద ఉంచుకోవాలని హెచ్చరిస్తూ మున్సిపాలిటీ వాహనం ద్వారా అధికారులతో ప్రచారం నిర్వహించారు. పశువులను రహదారులపైకి వదిలితే వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు.

Top News


LATEST NEWS   Oct 20,2025 11:25 pm
రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ
సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె...
LATEST NEWS   Oct 20,2025 11:25 pm
రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ
సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె...
BIG NEWS   Oct 20,2025 11:22 pm
దీపావళి వేడుకల్లో చంద్ర‌బాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు....
BIG NEWS   Oct 20,2025 11:22 pm
దీపావళి వేడుకల్లో చంద్ర‌బాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు....
LIFE STYLE   Oct 20,2025 11:16 pm
మీ డ‌బ్బు బంగారంలా పెరిగే 4 మార్గాలు!
LIFE STYLE   Oct 20,2025 11:16 pm
మీ డ‌బ్బు బంగారంలా పెరిగే 4 మార్గాలు!
⚠️ You are not allowed to copy content or view source