Logo
Download our app
అరకు: గడప గడపకు మన ప్రభుత్వం పనుల నిధుల విడుదల కొరకు ఎంపీ కి వినతి
NEWS   Aug 27,2024 05:35 pm
అరకులోయ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, బస్కి పంచాయితీ సర్పంచ్ పాడి రమేష్ పాడేరులో ఉన్న అరకు ఎంపీ డా గుమ్మా తనూజరాణి ని మర్యదపూర్వకంగా కలిశారు. గత పారభుత్వంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులు పూర్తయినా ఇప్పటివరకూ నిధులు విడుదల కాలేదని సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పాడి రమేష్ ఎంపీ కి తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిధుల విడుదలకు కృషి చేయాలంటూ ఎంపీ కి వినతి పత్రం అందించారు.

Top News


LATEST NEWS   Jun 10,2026 02:27 pm
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్,...
LATEST NEWS   Jun 10,2026 02:27 pm
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్,...
LATEST NEWS   Jun 10,2026 02:26 pm
మోదీకి రాష్ట్రపతి అభినందనలు
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ...
LATEST NEWS   Jun 10,2026 02:26 pm
మోదీకి రాష్ట్రపతి అభినందనలు
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ...
LATEST NEWS   Jun 10,2026 02:24 pm
మోదీ అరుదైన‌ రికార్డు!
ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు....
LATEST NEWS   Jun 10,2026 02:24 pm
మోదీ అరుదైన‌ రికార్డు!
ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు....
⚠️ You are not allowed to copy content or view source