Logo
Download our app
అరకు: గడప గడపకు మన ప్రభుత్వం పనుల నిధుల విడుదల కొరకు ఎంపీ కి వినతి
NEWS   Aug 27,2024 05:35 pm
అరకులోయ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, బస్కి పంచాయితీ సర్పంచ్ పాడి రమేష్ పాడేరులో ఉన్న అరకు ఎంపీ డా గుమ్మా తనూజరాణి ని మర్యదపూర్వకంగా కలిశారు. గత పారభుత్వంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులు పూర్తయినా ఇప్పటివరకూ నిధులు విడుదల కాలేదని సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పాడి రమేష్ ఎంపీ కి తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిధుల విడుదలకు కృషి చేయాలంటూ ఎంపీ కి వినతి పత్రం అందించారు.

Top News


LATEST NEWS   Oct 20,2025 11:25 pm
రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ
సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె...
LATEST NEWS   Oct 20,2025 11:25 pm
రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ
సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె...
BIG NEWS   Oct 20,2025 11:22 pm
దీపావళి వేడుకల్లో చంద్ర‌బాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు....
BIG NEWS   Oct 20,2025 11:22 pm
దీపావళి వేడుకల్లో చంద్ర‌బాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు....
LIFE STYLE   Oct 20,2025 11:16 pm
మీ డ‌బ్బు బంగారంలా పెరిగే 4 మార్గాలు!
LIFE STYLE   Oct 20,2025 11:16 pm
మీ డ‌బ్బు బంగారంలా పెరిగే 4 మార్గాలు!
⚠️ You are not allowed to copy content or view source