Logo
Download our app
రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
NEWS   Aug 27,2024 06:27 am
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లోని నాలుగు, ఐదు ప్లాట్ ఫారములపైకి వెళ్లే కాలిబాట వంతెన మెట్ల మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ప్రయాణికుల సమాచారం మేరకు సోమవారం జీ ఆర్ పీ ఎస్ ఐ మావూళ్ళు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు 45 ఏళ్లు ఉంటుందని చెప్పారు. వివరాలు తెలిసిన వారు 94910 03239 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 06:01 pm
బీఆర్ఎస్ కథ ముగిసింది - ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆ పార్టీ సినిమా క‌థ ముగిసింద‌న్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే...
LATEST NEWS   Jun 01,2025 06:01 pm
బీఆర్ఎస్ కథ ముగిసింది - ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆ పార్టీ సినిమా క‌థ ముగిసింద‌న్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే...
LATEST NEWS   Jun 01,2025 05:20 pm
మాకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వండి
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి భేటి అయ్యారు. తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో వీరు త‌మ‌కు...
LATEST NEWS   Jun 01,2025 05:20 pm
మాకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వండి
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి భేటి అయ్యారు. తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో వీరు త‌మ‌కు...
LATEST NEWS   Jun 01,2025 05:15 pm
అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల కు ఖుష్ క‌బ‌ర్
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. అంగ‌న్ వాడీ కేంద్రాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను పెంచుతూ జీవో జారీ చేసింది. 65...
LATEST NEWS   Jun 01,2025 05:15 pm
అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల కు ఖుష్ క‌బ‌ర్
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. అంగ‌న్ వాడీ కేంద్రాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను పెంచుతూ జీవో జారీ చేసింది. 65...
⚠️ You are not allowed to copy content or view source