మమత బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీని చితకబాదిన ప్రజలు
NEWS May 31,2026 04:19 am
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. కోడి గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ అటాక్ చేశారు. ఆత్మరక్షణ కోసం అభిషేక్ బెనర్జీ తలకు క్రికెట్ హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. శనివారం (మే 30) సోనారుర్ గ్రామ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడితో వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ హీటెక్కాయి.