Logo
Download our app
LATEST NEWS   Sep 24,2024 06:18 am
ఇద్దరు అరెస్ట్.. గంజాయి స్వాధీనం
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వారి కథనం మేరకు..బొల్లారం వైఎస్ఆర్ కాలనీలో ఇద్దరు మహిళలు...
LATEST NEWS   Sep 24,2024 06:18 am
ఇద్దరు అరెస్ట్.. గంజాయి స్వాధీనం
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వారి కథనం మేరకు..బొల్లారం వైఎస్ఆర్ కాలనీలో ఇద్దరు మహిళలు...
LATEST NEWS   Sep 24,2024 06:17 am
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దు
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అమీన్ పూర్ లో బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు....
LATEST NEWS   Sep 24,2024 06:17 am
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దు
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అమీన్ పూర్ లో బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు....
LATEST NEWS   Sep 24,2024 05:57 am
వైద్య కళాశాలను సంద‌ర్శించిన‌ కలెక్టర్
మెదక్ పట్టణంలోని పిల్లకొట్యల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల, ఏర్పాట్ల పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల సూపరిండెంట్ కు...
LATEST NEWS   Sep 24,2024 05:57 am
వైద్య కళాశాలను సంద‌ర్శించిన‌ కలెక్టర్
మెదక్ పట్టణంలోని పిల్లకొట్యల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల, ఏర్పాట్ల పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల సూపరిండెంట్ కు...
LATEST NEWS   Sep 24,2024 05:56 am
రుణాల మంజూరులో జాప్యం సరికాదు
రుణమాఫీ జరిగిన రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని, రుణాల మంజూరులో జాప్యం చేయడం సరికాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో...
LATEST NEWS   Sep 24,2024 05:56 am
రుణాల మంజూరులో జాప్యం సరికాదు
రుణమాఫీ జరిగిన రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని, రుణాల మంజూరులో జాప్యం చేయడం సరికాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో...
LATEST NEWS   Sep 24,2024 05:55 am
సింగూరుకు పెరిగిన వరద
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగా రెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఒక గేటును పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ...
LATEST NEWS   Sep 24,2024 05:55 am
సింగూరుకు పెరిగిన వరద
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగా రెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఒక గేటును పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ...
LATEST NEWS   Sep 24,2024 05:54 am
ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్
18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2025...
LATEST NEWS   Sep 24,2024 05:54 am
ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్
18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2025...
LATEST NEWS   Sep 24,2024 05:54 am
జిల్లాలో వణికిస్తున్న జ్వరాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుండటంతో మంచి వైద్యం కోసం బాధితులు...
LATEST NEWS   Sep 24,2024 05:54 am
జిల్లాలో వణికిస్తున్న జ్వరాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుండటంతో మంచి వైద్యం కోసం బాధితులు...
LATEST NEWS   Sep 24,2024 05:53 am
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు..
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే 10 టీమ్ లు తనిఖీలు చేస్తున్నాయి. ఓ రియల్...
LATEST NEWS   Sep 24,2024 05:53 am
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు..
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే 10 టీమ్ లు తనిఖీలు చేస్తున్నాయి. ఓ రియల్...
LATEST NEWS   Sep 24,2024 05:52 am
టాయిలెట్లను శుభ్రపరిచిన ఆటో డ్రైవర్లు
స్వచ్ఛతా హి సేవా 2024లో భాగంగా మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి సూచన మేరకు కోరుట్ల ఆటో డ్రైవర్స్ యూనియన్ సంఘంలోని 50 మంది సభ్యులు సోమవారం...
LATEST NEWS   Sep 24,2024 05:52 am
టాయిలెట్లను శుభ్రపరిచిన ఆటో డ్రైవర్లు
స్వచ్ఛతా హి సేవా 2024లో భాగంగా మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి సూచన మేరకు కోరుట్ల ఆటో డ్రైవర్స్ యూనియన్ సంఘంలోని 50 మంది సభ్యులు సోమవారం...
LATEST NEWS   Sep 24,2024 05:48 am
టెస్టుల కోసం ల్యాబ్‌కు యాదాద్రి ప్ర‌సాదం
యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని టెస్టుల కోసం హైదరాబాద్‌‌లోని ల్యాబ్‌కు పంపించారు. యాదాద్రి ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని...
LATEST NEWS   Sep 24,2024 05:48 am
టెస్టుల కోసం ల్యాబ్‌కు యాదాద్రి ప్ర‌సాదం
యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని టెస్టుల కోసం హైదరాబాద్‌‌లోని ల్యాబ్‌కు పంపించారు. యాదాద్రి ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని...
LATEST NEWS   Sep 24,2024 05:41 am
ఇందిరమ్మపై మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విధివిధానాలు వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు....
LATEST NEWS   Sep 24,2024 05:41 am
ఇందిరమ్మపై మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విధివిధానాలు వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు....
LATEST NEWS   Sep 24,2024 05:36 am
ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్
‘‘పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు. మదమెక్కి మాట్లాడుతున్నారు. తమాషాలుగా ఉందా.. నా మీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం.. ప్రకాష్ రాజ్‌కు...
LATEST NEWS   Sep 24,2024 05:36 am
ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్
‘‘పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు. మదమెక్కి మాట్లాడుతున్నారు. తమాషాలుగా ఉందా.. నా మీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం.. ప్రకాష్ రాజ్‌కు...
LATEST NEWS   Sep 24,2024 05:18 am
దుర్గగుడి మెట్లు శుభ్రం చేసిన పవన్
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆలయ మెట్టను శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్ల పూజ చేశారు....
LATEST NEWS   Sep 24,2024 05:18 am
దుర్గగుడి మెట్లు శుభ్రం చేసిన పవన్
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆలయ మెట్టను శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్ల పూజ చేశారు....
BIG NEWS   Sep 24,2024 04:52 am
నకిలీ రూ. 500 నోటు కలకలం
కోరుట్ల పట్టణంలో నకిలీ 500 రూపాయలు నోటు కలకలం రేపింది. ఆర్డిఓ ఆఫీస్ పక్కన రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న సంజు మెస్ వద్ద...
BIG NEWS   Sep 24,2024 04:52 am
నకిలీ రూ. 500 నోటు కలకలం
కోరుట్ల పట్టణంలో నకిలీ 500 రూపాయలు నోటు కలకలం రేపింది. ఆర్డిఓ ఆఫీస్ పక్కన రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న సంజు మెస్ వద్ద...
LATEST NEWS   Sep 24,2024 04:50 am
గణపయ్య లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు
17 రోజులు పూజలందుకున్న గణపతి లడ్డూను వేలం పాటలో ఓ ముస్లిం యువకుడు దక్కించుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మార్కెట్ లో ప్రతిష్ఠంచిన వినాయకుడి లడ్డూను నిమజ్జనం...
LATEST NEWS   Sep 24,2024 04:50 am
గణపయ్య లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు
17 రోజులు పూజలందుకున్న గణపతి లడ్డూను వేలం పాటలో ఓ ముస్లిం యువకుడు దక్కించుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మార్కెట్ లో ప్రతిష్ఠంచిన వినాయకుడి లడ్డూను నిమజ్జనం...
LATEST NEWS   Sep 24,2024 04:45 am
ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కలిశారు. అష్ట...
LATEST NEWS   Sep 24,2024 04:45 am
ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కలిశారు. అష్ట...
LATEST NEWS   Sep 24,2024 03:32 am
నవోదయ దరఖాస్తు గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో...
LATEST NEWS   Sep 24,2024 03:32 am
నవోదయ దరఖాస్తు గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో...
LATEST NEWS   Sep 24,2024 03:31 am
అక్షయపాత్ర కార్యాలయం ముందు ధర్నా
అక్షయపాత్రలో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కందిలోని కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన...
LATEST NEWS   Sep 24,2024 03:31 am
అక్షయపాత్ర కార్యాలయం ముందు ధర్నా
అక్షయపాత్రలో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కందిలోని కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన...
LATEST NEWS   Sep 24,2024 03:30 am
జెట్ స్పీడ్‌తో కాళేశ్వరం విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్‌ లోపాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్‌.....
LATEST NEWS   Sep 24,2024 03:30 am
జెట్ స్పీడ్‌తో కాళేశ్వరం విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్‌ లోపాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్‌.....
LATEST NEWS   Sep 23,2024 07:08 pm
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మల్యాల పట్టణ కేంద్రానికి చెందిన వంగల మహిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి, కుటుంబ...
LATEST NEWS   Sep 23,2024 07:08 pm
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మల్యాల పట్టణ కేంద్రానికి చెందిన వంగల మహిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి, కుటుంబ...
⚠️ You are not allowed to copy content or view source