Logo
Download our app
ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట ఆదివాసీల ధర్నా
NEWS   Aug 27,2024 06:21 am
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మంగళవారం ఏజెన్సీ బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట నాయకులు ధర్నా చేపట్టి బస్సులను బయటకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవో నంబర్ ఎంఎస్ 3ను యథావిధిగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Jun 15,2025 05:34 pm
1989-90 పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన
మెట్ పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1989-90 లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన ఘనంగా జరుపుకున్నారు. పదో...
LATEST NEWS   Jun 15,2025 05:34 pm
1989-90 పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన
మెట్ పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1989-90 లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన ఘనంగా జరుపుకున్నారు. పదో...
LATEST NEWS   Jun 15,2025 05:22 pm
పూణెలో ఘోర ప్ర‌మాదం..కూలిన వంతెన
మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న‌ వంతెన కుప్ప కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెంద‌గా 25 మంది గ‌ల్లంత‌య్యారు....
LATEST NEWS   Jun 15,2025 05:22 pm
పూణెలో ఘోర ప్ర‌మాదం..కూలిన వంతెన
మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న‌ వంతెన కుప్ప కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెంద‌గా 25 మంది గ‌ల్లంత‌య్యారు....
LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
⚠️ You are not allowed to copy content or view source